ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో, ఉప్పాడ గ్రామ నివాసితులు సముద్రం తదుపరి చర్యలను అర్ధం చేసుకోవడానికి వారి ఆలోచనల పై ఆధారపడతారు. వేగంగా తరిగిపోతున్న తీరప్రాంతం వారి జీవనోపాధిని, సామాజిక సంబంధాలను, సామూహిక జ్ఞాపకశక్తిని మార్చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ నగరంలో ఉండే రాహుల్ ఎం. ఒక స్వచ్చంధ పాత్రికేయుడు. ఇతను 2017 PARI ఫెలో.
Translator
Sri Raghunath Joshi
శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్గా సేవలందిస్తున్నారు. వారిని raghunathtelugu@protonmail.com ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు
Editor
Sangeeta Menon
ఎడిటర్: సంగీతా మీనన్ ముంబైకి చెందిన రచయిత్రి, ఎడిటర్, కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్.
Series Editor
P. Sainath
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.