ముంబై-వడోదర నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే కోసం నింబవలి గ్రామానికి చెందిన వర్లీ ఆదివాసులను మోసగించి, వారు తమ భూములను, ఇళ్లను వదులుకునేలా చేశారు. ప్రాజెక్ట్ గ్రామాన్ని విభజిస్తూ వెళ్ళినా, వారికి తగినంత నష్ట పరిహారం అందలేదు
మమతా పరేద్ (1998-2022) జర్నలిస్ట్, 2018 PARI ఇంటర్న్. ఆమె పుణేలోని అబాసాహెబ్ గర్వారే కళాశాల నుండి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె ఆదివాసీ జీవితాల గురించి, ముఖ్యంగా తన వర్లీ సముదాయం గురించి, వారి జీవనోపాధి, పోరాటాల గురించి నివేదించారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.