ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో ప్రజలు ఇప్పటికీ ఎద్దుల బండ్లపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడి ఇళ్ళను స్థానికంగా పెరిగే గడ్డి, చేతి తయారీ మట్టి పలకలతో కట్టుకుంటారు
సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.