inflation-was-a-problem-now-we-have-elephants-te

Gadchiroli, Maharashtra

Apr 30, 2024

‘ద్రవ్యోల్బణం ఇప్పటికే నెత్తిన ఉంది; ఇప్పుడు ఏనుగులు కూడా వచ్చిపడ్డాయి’

ఈ వేసవికాలంలో, మహారాష్ట్రలోని ఆదివాసీ గ్రామమైన పళస్‌గావ్ గ్రామస్థులు ఊహించని విధంగా వచ్చిపడిన ముప్పు కారణంగా తమ అటవీ ఆధారిత జీవనోపాధిని వదులుకుని ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. తమ జీవితాల గురించి ఎంతో అందోళనపడుతోన్న వీరు 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ఎంతమాత్రం ఉత్సాహంగా లేరు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

జైదీప్ హర్డీకర్ నాగ్‌పూర్‌లో స్థిరపడిన సీనియర్ జర్నలిస్ట్, PARI సంచార రిపోర్టర్. ఆయన 'రామ్‌రావు: ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫార్మ్ క్రైసిస్' పుస్తక రచయిత. "అర్థవంతమైన, బాధ్యతాయుతమైన, ప్రభావవంతమైన జర్నలిజానికి ఆయన చేసిన అత్యుత్తమ కృషి"కి, "సామాజిక అవగాహన, సంవేదన, మార్పు"లకు స్ఫూర్తినిచ్చినందుకు గుర్తింపుగా జైదీప్ 2025లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం ప్రారంభ అవార్డును గెలుచుకున్నారు.

Editor

Medha Kale

తుళజాపూర్‌లో నివాసముండే మేధా కాళే మహిళలు, ఆరోగ్య రంగాలలో పనిచేస్తారు. అనుభవమున్న అనువాదకురాలైన ఆమె, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలిగా కూదా పని చేస్తుంటారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.