ఎన్నికల-సమరంలో-యవత్మల్-రైతు-వితంతువు

Yavatmal, Maharashtra

Apr 14, 2021

ఎన్నికల సమరంలో యవత్మల్ రైతు వితంతువు

వైశాలి యేడే మహారాష్ట్ర తూర్పు ప్రాంతంలో ఓ వ్యవసాయ కూలీగా, అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఈమె భర్త 2011 లో వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడామె లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగి దిగ్గజాలతోనే తలపడుతోంది.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

జైదీప్ హర్డీకర్ నాగ్‌పూర్‌లో స్థిరపడిన సీనియర్ జర్నలిస్ట్, PARI సంచార రిపోర్టర్. ఆయన 'రామ్‌రావు: ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫార్మ్ క్రైసిస్' పుస్తక రచయిత. "అర్థవంతమైన, బాధ్యతాయుతమైన, ప్రభావవంతమైన జర్నలిజానికి ఆయన చేసిన అత్యుత్తమ కృషి"కి, "సామాజిక అవగాహన, సంవేదన, మార్పు"లకు స్ఫూర్తినిచ్చినందుకు గుర్తింపుగా జైదీప్ 2025లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం ప్రారంభ అవార్డును గెలుచుకున్నారు.

Translator

N.N. Srinivasa Rao

ఎన్.ఎన్. శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు, అనువాదకుడు.