'నేను గాంధీ అంబేద్కర్లలో ఎవరినో ఒకరినే ఎంచుకోవాలా?'
స్వాతంత్ర్య పోరాటం జరుగుతోన్న కాలంలో ఆంగ్లేయుల తుపాకీ కాల్పులకు గాయపడిన శోభారామ్ గెహెర్వార్ కథను ఆగస్ట్ 15, 2023 సందర్భంగా, PARI మీ ముందుకు తెస్తోంది. రాజస్థాన్ లోని దళిత సముదాయానికి చెందిన, తనను తాను గాంధేయుడిగా ప్రకటించుకున్న 98 ఏళ్ళ శోభారామ్ డా. బి.ఆర్. అంబేద్కర్కు వీరాభిమాని, రహస్య విప్లవోద్యమ భాగస్వామి. ఇది 2022లో పెంగ్విన్ ప్రచురించిన పి. సాయినాథ్ రచన, 'The Last Heroes, Footsoldiers of India's Freedom' నుంచి ఒక సంగ్రహ కథనం
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.