భారతదేశ చివరి స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరైన పంజాబ్ రాష్ట్రంలో హోషియార్పూర్ జిల్లాకు చెందిన భగత్ సింగ్ జుగ్గియన్ బ్రిటిష్ రాజ్యంతో పోరాడటంలో ఆగలేదు. ఈ రోజు కు కూడా 93 సంవత్సరాల వయస్సులో ఉన్న అతను రైతులు, కార్మికుల కోసం పోరాడుతున్నాడు
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.