పంజాబ్ రాజకీయాలలో, వ్యవసాయ రంగంలో కమిషన్ ఏజెంట్లు (అర్థియాలు) శక్తివంతమైన లాబీయిస్టులుగా ఉన్నారు. రైతులపై వాళ్ళకున్న పట్టు సడలినప్పుడే ఇక్కడి వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుంది
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.