గుజరాత్‌లో-కనుమరుగవుతున్న-పచ్చిక-బయళ్లు-కష్టాల్లో-గొర్రెల-కాపరులు

Kachchh, Gujarat

Mar 23, 2022

గుజరాత్‌లో కనుమరుగవుతున్న పచ్చిక బయళ్లు, కష్టాల్లో గొర్రెల కాపరులు

గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన పశుపోషకులు గొర్రెల మేత కోసం ప్రతి సంవత్సరం దాదాపు 800 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణిస్తున్నారు. అంతరించి పోతున్న పచ్చిక బయళ్లు, అస్థిరమైన వాతావరణం వల్ల వారీ యాత్ర చేయాల్సివస్తోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Reporter

Namita Waikar

నమితా వైకర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రచయిత, అనువాదకురాలు, మేనేజింగ్ ఎడిటర్. ఈమె, 2018లో ప్రచురించబడిన 'ది లాంగ్ మార్చ్' నవల రచయిత.

Translator

Rahulji Vittapu

రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editors

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editors

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.