కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకే కాకుండా పౌరులందరికీ చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తాయి. ఇటువంటి పరిస్థితి 1975-77 ఎమర్జెన్సీ తరువాత ఎన్నడూ ఎదురు కాలేదు. ఆ మేరకు ఢిల్లీ గేట్ల వద్ద ఉన్న రైతులు మనందరి హక్కుల కోసం పోరాడుతున్నారని గ్రహించాలి.
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.