ఇప్పుడు-ఆ-చేపల్ని-డిస్కవరీ-ఛానల్లో-వెతుక్కుంటున్నాం

Ramanathapuram, Tamil Nadu

Feb 27, 2022

‘ఇప్పుడు ఆ చేపల్ని డిస్కవరీ ఛానల్లో వెతుక్కుంటున్నాం’

కడల్ ఒసై - తమిళనాడులోని పంబన్ దీవిలో మత్స్యకారులు తమ సమూహం కోసం నడుపుకుంటున్న రేడియో పేరు. ఈ వారంతో కడల్ ఒసైని మొదలుపెట్టి మూడేళ్ళవుతుంది. ప్రస్తుతం వాతావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్న అ రేడియో ప్రసారాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Reporter

Kavitha Muralidharan

చెన్నై లో నివసించే కవిత స్వతంత్య్ర సంపాదకురాలు , అనువాదకురాలు. ఆమె ఇంతకు ముందు ‘ఇండియా టుడే’(తమిళ్) లో సంపాదకురాలిగా , దానికి ముందు రిపోర్టింగ్ సెక్షన్ హెడ్ గ్గా ‘ది హిందూ’ (తమిళ్)లో పని చేశారు. ఆమె PARI లో స్వచ్చందంగా పనిచేస్తున్నారు.

Translator

V. V. Jyothi

వి.వి. జ్యోతి హైదరాబాద్‌కి చెందిన స్వతంత్ర పాత్రికేయురాలు, అనువాదకురాలు. గతంలో ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికలలో విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాశక్తి, మలుపు లాంటి సంస్థల పుస్తకాలు అనువాదం చేస్తున్నారు. మానవి, మాతృక మహిళా పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editors

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editors

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.